International
తమ గురి కేవలం ఆ దేశ మిలటరీపైనేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చెప్పినట్లు పత్రికల్లో కథనాలు
ఆయన చేసే పనులు ప్రజల స్వేచ్ఛను ప్రమాదంలో పడేస్తాయని మండిపడిన కమలా హారిస్
భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆరుగురు కెనెడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఈ నెల 19లోగా భారత్ వదిలి వెళ్లాలని వారికి సూచించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఇది మూడోసారి
హెజ్బొల్లా వదిలిన ఓ మానవరహిత వైమానిక విమానం ఆర్మీ బేస్ను తాకడంతో నలుగురు సైనికులు మృతి.
ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 42 వేల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ వెల్లడి
అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అన్వాయుధాలు లేని ప్రపంచం కోసం పని చేస్తున్న సంస్థ
బంగ్లా దేశీయులను కోరిన షకీబ్ అల్ హసన్
లావోస్లోని 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు