Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    కివీస్‌ ముందు 200 రన్స్‌ టార్గెట్‌ పెడితే గెలవొచ్చు

    By Raju AsariOctober 19, 2024Updated:March 29, 20251 Min Read
    కివీస్‌ ముందు 200 రన్స్‌ టార్గెట్‌ పెడితే గెలవొచ్చు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    టీమిండియా-కివీస్‌ జట్ల మధ్య మొదటి టెస్ట్‌ ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తున్నది. 356 రన్స్‌ లోటుతో రెండో ఇన్సింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా ప్రస్తుతం 231/3 స్కోర్‌తో నిలిచింది. ఇంకా 125 రన్స్‌ వెనుకబడి ఉన్నది. ప్రస్తుతం క్రీజ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీతో ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌ బ్యాటింగ్‌ చేయాల్సి ఉన్నది. ఈ క్రమంలో నాలుగో రోజు తొలి సెషన్‌ కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ లంచ్‌ బ్రేక్‌ సమాయానికే లీడ్‌లోకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థికి కనీసం 150-200 రన్స్‌ నిర్దేశిస్తే గెలుపు సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. నాలుగో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌ చాలా కఠినంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.

    నాలుగో రోజు మొదటి సెషన్‌ ముగిసే నాటికి టీమిండియా ఇప్పుడున్న లోటును అధిగమిస్తుంది. స్వల్ప ఆధిక్యాన్ని సాధించినా ఆశ్చర్యపోనక్కర లేదన్నాడు. కానీ ఫస్ట్‌ పది ఓవర్లు చాలా కీలకం అన్నాడు. పేస్‌కు అనుకూలంగా ఉంటుందని, ఇంకా నలుగురు బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో లీడ్‌ను 200 వరకు తీసుకెళ్లగలిగితే మ్యాచ్‌లో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయన్నాడు. చివరి ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా ఉంటుందన్నాడు. భారత జట్టులో ముగ్గురు మెరుగైన స్పిన్నర్లు ఉన్నారని కుంబ్లే వెల్లడించాడు. 

    Anil Kumble Prediction
    Previous Articleగాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌
    Next Article సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీ
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.