More
కెనడాలో గ్యాంగ్ వార్ లు, హత్యలు పెరిగిపోతున్నాయి. అందులో భారతీయులు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. వాంకూవర్ లో ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్ పై జరిపిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.
ఒంటరిగా ఉండాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా ప్రపంచంలో అతిపెద్ద సమస్య అదే అన్నట్టు ఫీలైపోతారు. అలా జరగకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
టిక్ టాక్ తో పోటీ పడేందుకు ఫేస్ బుక్ సంస్థ కొత్త యాప్ తో ముందుకొచ్చింది. యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్ తో ఫేస్ బుక్ కొత్త యాప్ ఢీకొట్టగలదా అనేది వేచి చూడాలి.
ఒక చోటి ఒత్తిడిని మరొకచోటికి బదిలీచేయకూడదు. సమయాన్ని కేటాయించుకోవడం నుండి ప్రతి చోటా ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది నిజంగా కత్తిసాము లాంటిది.
ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం అని వాతావరణ శాఖ చెబుతోంది.
”కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్ల ప్రభావంలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు అర్బన్ నక్సలైట్ల ఆలోచనలలాగే ఉన్నాయి. కొంతమంది జ్ఞాపకశక్తిని మెరుగుపరచాలన్నదే మా ఉద్దేశం. మేము చరిత్రను…
బీజేపీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎట్లా అవతరించిందో, అందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఎట్లా ప్రధాన కారణమైందో.. చాలా లోతుగా అధ్యయనం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది.
ఇటీవల ముగిసిన వైసీపీ ప్లీనరీ పలు విషయాలను తేటతెల్లం చేస్తోంది. ఇప్పటివరకూ తండ్రి పేరును ప్రస్తావిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానంటూ చెప్పుకొచ్చిన జగన్ ఆయన నీడనుంచి బయటపడి సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాల్లో సపలీకృతుడయినట్టేనని భావిస్తున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో 18 యేండ్ల తరువాత జరిగాయి. కానీ అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతున్నామని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని లేని పోనీ హడావిడి సృష్టించి, లేని పోనీ భ్రమలను కల్పించి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ.