More

ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై కనీస విచారణ కూడా చేయడం లేదు.

ఈసారి అనూహ్యంగా టెలికాం సంస్థలు ఈ 700 Mhz స్పెక్ట్రమ్ కోసం భారీగా బిడ్లు దాఖలు చేశాయి. 40 శాతం బ్యాండ్ విడ్త్ కోసం ఇప్పటికే రూ. 39,300 కోట్ల విలువైన బిడ్లు వేశారు. ఈ ఫ్రీక్వెన్సీ కోసం టెలికాం సంస్థలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయో నిపుణులు విశ్లేషించారు.

80 డెసిబెల్స్ తీవ్రతతో ఉన్న శబ్దాన్ని 30 నిమిషాల పాటు వింటే మన వినికిడి శక్తి దాదాపు పాడవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న చిన్న మనస్పర్థలకే విడాకుల పేరుతో విడిపోతున్నారని ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ కౌన్సెలర్ ల దగ్గరకు కూడా భార్యాభర్తల గొడవ సమస్యలే అధికంగా వస్తుండటం గమనార్హం.

ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వేరు. ఆయనకు ఆ సమయంలో లభించిన ప్రజాదరణ, కార్యకర్తలలో ఉండిన అభిమానం వేరు. అది తెలంగాణ ఉద్యమంతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం.

బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కోరుకున్నది వాస్తవరూపంలోకి తెచ్చేందుకు పాఠ్యపుస్తకాలలో కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

డ్రైఫ్రూట్స్‌ చాట్, ఉడికించిన వేరుశ‌నక్కాయలు కూడా వర్షాకాలంలో తీసుకోవాల్సిన స్నాక్ ఐటెమ్స్. ప్రొటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం మంచి ఊపునిచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి ఇలాంటి ఉప ఎన్నికలు అవసరమని బీజేపీ భావిస్తోంది.