Editor’s Choice

Oppenheimer Movie Review | ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ‘ఒపెన్ హైమర్’ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైంది.

మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ సీఐడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలని సమయం, తేదీ, ప్లేస్‌తో స‌హా నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. అయితే తమ ఖాతాదారులకు సీఐడీ నోటీసులు ఇవ్వటాన్ని ఛైర్మన్ రామోజీరావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

అమెరికా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. ఇండియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించాలని జో బైడెన్‌ను ఆ దేశ చట్ట సభ్యులు కోరారు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఇప్ప‌టికే పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా బోధపడతాయి.

టెండర్లలో పాల్గొని లెస్ వేసి మేఘా పనులను దక్కించుకోవటంలో తప్పేమిటో అర్థంకావటంలేదు. పోలవరం కాంట్రాక్టు పనులలో నవయుగను కూడా టెండర్ల వేయమంటే అప్పట్లో వేయనేలేదు. దాంతో మిగిలిన కంపెనీలతో పోల్చితే మేఘా టెండర్ తక్కువకే కోట్ చేసింది. అందుకనే ప్రభుత్వం కాంట్రాక్టులను అప్పగించింది.

ఆ బిల్లును ఆమోదించవద్దని డిమాండ్ చేస్తూ కాలిఫోర్నియాలో హిందూ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దాదాపు 100 నుంచి 150 మంది పాల్గొన్న ఈ ర్యాలీలో నిరసనకారులు కులవివక్షకు వ్యతిరేకంగా బిల్లును ఆమోదించవద్దని డిమాండ్ చేశారు.

గత పదేళ్ళలో ప్రపంచంలోని చాలా దేశాలు నియంతృత్వ బాటను పట్టాయని, కొన్ని దేశాలు పూర్తి స్థాయి నియంత్రుత్వ దేశాలుగా మారిపోయాయని V-డెమ్ నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సాకుతో పలు దేశాలు అధికారాన్ని కేంద్రీకరించి నియంతృత్వ దేశాలుగా మారాయని ఆ నివేదిక తెలిపింది.

Thithi Movie Review: ఈ పూర్వ రంగంలో కన్నడ నుంచి ఒక కొత్త దర్శకుడు రాంరెడ్డి, ప్రాంతీయ క్రాసోవర్ సినిమాలని ఎలా తీసి ప్రాంతీయ- జాతీయ- అంతర్జాతీయ ప్రేక్షకుల వరకూ అలరించ వచ్చో, అలాగే రికార్డు స్థాయిలో 20 దాకా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం ఎలా పొందవచ్చో తనదైన ప్రధాన స్రవంతి మోడల్ నిచ్చాడు. అది 2015 లో ‘తిథి’ రూపంలో తెర దాల్చింది.