Editor’s Choice
తొమ్మిది నెలల ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలివే
ముఖ్యమంత్రి గర్రు గుర్రు అంటున్నా హెలీక్యాప్టర్ దిగేది లేదంటున్న మంత్రులు
విశాఖ మినహా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకి చెందిన అధిక శాతం ప్రజలు వైఎస్ జగన్ పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలవంటి నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం కలిగించారు.
ఏమైనా చాలాకాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం ఆయాచితంగా లభించిన అదృష్టం. తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్ జిలానీ అనిపించుకోడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది.
హిందూత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ కుటిల ఎత్తుగడలో భాగంగానే దక్షిణాదిన హిందూత్వ ఎజెండా మాటున ప్రతిపక్షాలకు దురుద్దేశాలని అంటగడుతూ వాటిని హిందూ మత వ్యతిరేక శక్తులని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు ప్రసంగం సైతం మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయంతోనే సాగింది. ప్రసంగించినంతసేపు మోడీ నామజపం చేశారు చంద్రబాబు. మోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తారు.
2019 నాటి ఎన్నికల్లో జనసేన 137 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది కానీ 5.53 శాతం ఓట్లు రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టిడిపి ఓటమికి కారణమైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రారంభంలో తక్కువ ప్రభావం ఉండొచ్చునని అంచనా వేసినా క్రిస్టాలినా జార్జివా.. పని ప్రదేశాల్లో సమగ్రత వల్ల ఉత్పాదకతతో బెనిఫిట్ పొందొచ్చునని చెప్పారు.
ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలంటే… ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఉండాలని అందరూ చెప్పేదే. అయితే ఎంత ప్రేమ ఉన్నా , ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక టైంలో ఎన్నో రోజుల నుంచి కాపాడుతూ వస్తున్న రిలేషన్ ఏదో ఒక కారణానికి పుటుక్కుమంటుంది.