Telugu Global
CRIME

అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ముగ్గురి ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన

అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ముగ్గురి ఆత్మహత్య
X

నిజామాబాద్‌ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్నది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను సురేశ్‌ (53), హేమలత (45), హరీశ్‌ (22)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను బోధన్‌ ఆస్పత్రికి తరలించారు.

First Published:  5 Oct 2024 5:04 AM GMT
Next Story