Telugu Global
CRIME

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్‌

మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్‌
X

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజుల రిమాండ్‌ విధించారు. వెలగపూడిలో మహిళ మరియమ్మ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. కస్టడీ ముగిసిన ఆయనను పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. నవంబర్‌ 4 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అనంతరం సురేశ్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

First Published:  21 Oct 2024 8:06 AM GMT
Next Story