Telugu Global
Business

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

దేశాల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించే పరిశోధనకు పురస్కారం

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
X

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డు 2024ను ప్రకటించారు. డారెన్‌ ఏస్‌మెగ్లు, సైమన్‌ జాన్సన్‌, జేమ్స్‌ ఏ రాబిన్‌సన్‌ దేశాల మధ్య ఆర్థిక అసమానతలు, అంతరాలను తగ్గించేందుకు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది.

First Published:  14 Oct 2024 10:30 AM GMT
Next Story