అమరావతిని రాజధానిగా వైసీపీ నేతలు దాదాపుగా ఒప్పుకున్నట్టే. పార్లమెంట్ లో కూడా అమరావతికోసం వారు ప్రశ్నిస్తున్నారు.
Author: Telugu Global
ఎప్పటిలాగానే రాబోయే ఆగస్టు నెలలో కూడా పలు ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. వీటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకూ అన్ని కేటగిరీల ఫోన్లు ఉన్నాయి.
క్షణం తీరిక లేకుండా రోజంతా సోషల్ మీడియాలోనే ఉండేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మానసిక ఆరోగ్యం పాడవ్వక ముందే సోషల్ మీడియా నుంచి బయటకు రావాలి. సోషల్ మీడియా అడిక్షన్ను తగ్గించడం కోసం ఎలన్ మస్క్ కొన్ని సూచనలు చేశారు.
ఈనాటి పద్మవ్యూహంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, అదానీ, అంబానీ.. అభిమన్యుడిని చుట్టుముట్టారన్నారు రాహుల్ గాంధీ.
జూలై 21వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు ఈనెల చివరి వరకు జరగనున్నాయి. కాగా, రెండ్రోజుల పాటు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు శివనాగిరెడ్డి తెలిపారు.
ఇకపై ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్షీట్ ఇచ్చేలా హీరో, హీరోయిన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏ హీరోయిన్, హీరో అడ్వాన్సులు తీసుకోకుండా నిషేధం విధించినట్లయింది.
శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం వాసులు కొందరు పవన్ కి ఫిర్యాదు చేశారు.
నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది.
ప్రపంచ చాంపియన్ భారత్ శ్రీలంక గడ్డపై మరో టీ-20 సిరీస్ సాధించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ తనజట్టును మరో సిరీస్ లో విజేతగా నిలిపాడు.
మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను ఇనుప గొలుసులతో కట్టేసి, సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు ఒక వ్యక్తి.