లంగ్స్ నుంచి కిడ్నీల వరకూ స్మోకింగ్తో చాలా అవయవాలు పాడవుతాయని డాక్టర్లు చెప్తున్నారు.
Author: Telugu Global
ఏకపక్షంగా సాగుతున్న భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. వరుసగా మూడో విజయానికి సూర్యసేన గురిపెట్టింది.
2024- పారిస్ ఒలింపిక్స్ నాలుగోరోజున భారత్ మరో కాంస్య పతకం సాధించింది. పిస్టల్ షూటింగ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారతజోడీ మను బాకర్- సరబ్ జోత్ సింగ్ కాంస్యం సాధించడం ద్వారా భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు.
Maruti Suzuki Grand Vitara | మారుతి సుజుకి గ్రాండ్ విటారా తొలి లక్ష యూనిట్ల కార్లు అమ్మడానికి ఏడాది టైం పడితే, మరో లక్ష కార్ల విక్రయానికి కేవలం 10 నెలల సమయం మాత్రమే పట్టింది.
ప్యారిస్ ఒలింపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఇది వరకే కాంస్య పతకం గెలిచిన మను, ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో నూ కాంస్యం సాధించింది.
ఆగస్ట్-1 వతేదీ ఉదయం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తవ్వాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఆరోజే 99 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని డెడ్ లైన్ పెట్టారు.
ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగు పరిచి, ప్రైవేటు కోచింగ్ సెంటర్లను నిషేధించాలని సూచించారు విజయసాయిరెడ్డి.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు.
మెప్పాడిలోని ముండకై ప్రాంతంలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. తొండర్నాడ్ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక బాలిక ఈ ఘటనలో మృతిచెందింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ దాడిపై జనసేన చీఫ్ పవన్కల్యాణ్ స్పందించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.