పదో తరగతి విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు నారా లోకేష్కు ఎదురెళ్లారు. విద్యార్థులతో కలిసి జూమ్లో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడేందుకు కొడాలి, వంశీ సిద్ధమవగా నిర్వాహకులు మ్యూట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్తో పాటు డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్గా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవులు నిర్వహిస్తున్న గుర్రంపాటి దేవేందర్ […]
Author: Telugu Global
తిరుమల శ్రీవారి దర్శనానికి ఇటీవల గరిష్టంగా 48 గంటలు సమయం పట్టిందని భక్తులు కంగారుపడిపోయారు. ముందుగా ప్రయాణాలు పెట్టుకున్నవారు కూడా హడలిపోయారు. అలాంటిది ఇప్పుడు గంటన్నరలోపే శ్రీవారి సర్వదర్శనం పూర్తవుతుందని హామీ ఇస్తున్నారు ఈవో ధర్మారెడ్డి. అసలిది సాధ్యమయ్యేపనేనా..? కంపార్ట్ మెంట్లలో గంటలతరబడి వేచి చూడటాన్ని ఎలా నివారిస్తారు..? అసలేంటి టీటీడీ స్ట్రాటజీ..!! శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పూర్తి స్థాయిలో దర్శనాలకు అవకాశం లేదు. టోకెన్ల […]
2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ.. తిరిగి ఎన్నికలకు సన్నద్దం అవుతోంది. గత కొన్నాళ్లుగా నీరసించిపోయిన తెలుగు తమ్ముళ్లకు ఇటీవల జరిగిన మహానాడు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు పోయి.. జనంతో మమేకం కావాలని సూచించారు. కానీ, తెలుగు తమ్ముళ్ల తీరులో ఎలాంటి మార్పు కనపడటం లేదు. పార్టీలోని ముఠా తగాదాలు ఇప్పుడు బాబుకు కొత్త తలనొప్పులు […]
రాష్ట్రంలోని రైతులకు ప్రతి దశలోనూ తోడుగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేయడం దగ్గర నుంచి.. వారు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం వరకు ప్రభుత్వం తోడుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసిందని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లాలో చుట్టుగుంట కూడలి వద్ద వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం యంత్రాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3,800 ట్రాక్టర్లు, […]
తెలంగాణ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల క్రితమే జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. గత కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్.. రాష్ట్రంలో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చారు. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినా.. తెలంగాణ సెంటిమెంట్ మాత్రం తమ పార్టీ నుంచి చేజారకుండా చూసుకుంటున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు. హేమంత్ […]
తమ్ముడు.. తమ్ముడు అంటూనే పవన్ కల్యాణ్ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆడేసుకుంటున్నారు. మీడియా పదేపదే మాట్లాడండి అంటే మాట్లాడుతున్నానే గానీ.. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ పాల్ మాట్లాడారు. పవన్కు మతిస్థిమితం ఉంటే 9 పార్టీలతో పొత్తులు మార్చేవారా అని ప్రశ్నించారు. 9 పార్టీలతో పొత్తులు మార్చినందుకు క్షమాపణ చెబితే పవన్ సీఎం అయ్యేలా ఆశీర్వాదిస్తానన్నారు. జనసేన వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తానని.. ఒకవేళ తాను గెలిపించుకోలేకపోతే పరిహారంగా […]
ఏపీలో టెన్త్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇంత తక్కువ ఉత్తీర్ణత నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 67.26 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు కావడం, అందులో 70కి పైగా పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు పదవ తరగతిలో ఇంత తక్కువ పాస్ పర్సంటేజీ రావడానికి కారణాలేంటని ప్రభుత్వంతో పాటు విద్యావేత్తలు కూడా విశ్లేషిస్తున్నారు. కొన్నేళ్లుగా పదవ తరగతిలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణులవుతున్నారు. […]
వైసీపీ యువ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పార్టీ అధిష్టానం షాకిచ్చింది. మూడేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం బైరెడ్డికి చెప్పినట్లు తెలుస్తున్నది. అసలు యువ నాయకుడిని పక్కన పెట్టడానికి కారణాలేంటని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుపరిచితమైన రాజకీయ కుటుంబానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, 2019 […]
అద్భుతాలు చేయటానికి, చరిత్ర సృష్టించడానికే కొందరు వ్యక్తులు వివిధ క్రీడల్లో క్రీడాకారుల రూపంలో జన్మిస్తూ ఉంటారు. రాయల్ గేమ్ టెన్నిస్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ గత రెండుదశాబ్దాల కాలంగా కళ్లుచెదిరే విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులతో వారేవ్వా! అనిపించుకొంటున్నాడు. 19 సంవత్సరాల చిరుప్రాయంలో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నడాల్…36 సంవత్సరాల లేటు వయసులో సైతం 14వసారి అదే టైటిల్ నెగ్గి రోలాండ్ గారోస్ ఎర్రమట్టి కోర్టులో బాహుబలిగా నిలిచాడు. భుజం, మోకాలు, పాదంగాయాలకు […]
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఓ కేసులోని ప్రత్యక్ష సాక్షి చనిపోయిందని కోర్టుకు తెలిపింది. కానీ అనూహ్యంగా ఆ సాక్షి కోర్టు ముందు హాజరవడంతో కోర్టు ఆశ్చర్యపోయింది. ఇలాంటి సీన్లు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాము. నిజ జీవితంలో జరుగుతాయా అని అనుమానం వ్యక్తం చేస్తాము. కానీ బీహార్లో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. హిందుస్తాన్ అనే హిందీ దినపత్రిక బ్యూరో చీఫ్ రాజ్దేవ్ రంజన్ను 2017లో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి గన్తో […]