Author: Telugu Global

బ్యాంకింగ్ పొరపాట్లు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఖాతాదారుడు అకౌంట్ నెంబర్ తప్పుగా రాయడమో.. బ్యాంకు ఉద్యోగి నిర్లక్యం కారణంగానో వేరే ఖాతాల్లోకి సొమ్ములు జమ అవుతుంటాయి. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారుల అకౌంట్లలో రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు జమ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ ప్రాబ్లెం వల్ల అలా జరిగింది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటనలో మాత్రం తప్పంతా ఒక కంపెనీది. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే […]

Read More

వాయు కాలుష్యం పిల్లల మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని, అయితే ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కూడా ఉందని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత వారిపై కాలుష్య ప్రభావం ఉంటుందని అనుకోవడం పొరపాటని, గర్భంలో ఉన్నప్పుడు కూడా వారు కాలుష్య ప్రభావానికి గురవుతారని చెబుతున్నారు పరిశోధకులు.

Read More

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. అప్పుడే రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. వైసీసీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం ఖాయమే. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఎలాంటి పొత్తులు ఉంటాయనేది తేలడం లేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని వెళ్తే.. తప్పకుండా మంచి పాజిటివ్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల ఇరు పార్టీల అధినేతలు కూడా ఈ పొత్తు విషయంలో సరైన క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అందుకు ప్రధాన కారణం […]

Read More

చదువే లోకంగా ఉండే విద్యార్థులు వివాహం విషయంలో వాయిదాల పర్వాన్ని ఆశ్రయించొద్దని సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, చదువుకోసం పెళ్లిని వాయిదా వేయొద్దని చెప్పారు. చదువు అయిపోయేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అన్న నిబంధన పెట్టుకోవద్దని అన్నారు. తాను కూడా చదువుకుంటుండగానే పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత చదువు కొనసాగించానని, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మార్కులతో పాసయ్యానని అన్నారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలి అధునాతన […]

Read More

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భార్య, కుమార్తెతోపాటు మరో 23 మంది అమెరికన్ల పై నిషేధం విధించిన‌ట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. “రష్యన్ రాజకీయ, పౌర ప్ర‌ముఖుల‌పై నిరంతరం విధిస్తున్న అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగానే తాము కూడా ఈ 25 మంది అమెరికన్ పౌరులపై ఆంక్ష‌లు విధించిన‌ట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ‘స్టాప్ లిస్ట్’ ను ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో సుసాన్ కొలిన్స్, మిచ్ మెక్ కానెల్, చార్లెస్ గ్రాస్లే, కిర్ స్టెన్ […]

Read More

ఆర్చరీ స్టార్ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ వెన్నంకు ఏపీ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం తెలిపింది. గ్రూప్-1 హోదాలోని డిప్యుటీ కలెక్టర్ పోస్టును ఆమెకు ఇవ్వడానికి మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. భారత మహిళా స్టార్ ఆర్చర్లలో ఒకరైన జ్యోతి సురేఖ ఇటీవల అంతర్జాతీయంగా నిలకడగా రాణిస్తోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్లలో అనేక పతకాలు గెలిచి దేశ ఖ్యాతిని […]

Read More

కోనసీమ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న రోజే.. కోనసీమ అల్లర్లపై సిటింగ్ జడ్జితో విచారణ జరపాలన్న పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్స్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయన్న హైకోర్టు, పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసే ముందు ఆలోచించాలని సూచించింది. ఇలాంటి పిటిషన్స్ వేయడం మంచిది కాదని చెప్పిన కోర్టు.. పిటిషనర్ కు 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని […]

Read More

అమెరికాలో తుపాకీ సంస్కృతికి కళ్లెం వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో పెరిగిపోతున్న గన్ వయొలెన్స్ ఘటనలను ఇకనైనా అదుపు చేసేందుకు నడుం కట్టింది. ఈ మేరకు గన్ కంట్రోల్ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర వేసింది. 28 ఏళ్ళ తరువాత మొదటిసారిగా సెనేట్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుకూలంగా 65 మంది, ప్రతికూలంగా 33 మంది సభ్యులు ఓటు చేసినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపుతారు. […]

Read More

భారత నవతరం క్రికెట్ అసాధారణ ఆటగాళ్లలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. కొద్దిరోజుల క్రితమే విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 11 సంవత్సరాల కెరియర్ పూర్తి చేసుకొంటే… మూడుఫార్మాట్ల మొనగాడు, భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ..తన 15 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేయగలిగాడు. 2007 నుంచి 2022 వరకూ…. రోహిత్ శర్మ ..ముంబైలోని ఆంధ్ర సంతతికి చెందిన అసాధారణ క్రికెటర్. ఈ హిట్ మ్యాన్ క్రికెట్ కెరియర్ లో జూన్ 23 […]

Read More

రెండేళ్లకో..మూడేళ్లకో విశాఖ వేదికగా జరిగే టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లతో ఇప్పటి వరకూ ఊరట పొందుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల కోసం… ఆంధ్ర ప్రీమియర్ టీ-20 లీగ్ కు కొద్దిరోజుల్లో విశాఖ వేదికగా తెరలేవనుంది. జూల్ 6 నుంచి 17 వరకూ 11 రోజులపాటు విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా నిర్వహించే ఈ ప్రారంభలీగ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఏపీఎల్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్… ఇప్పటికే […]

Read More