Author: Telugu Global

టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. మస్క్ ఇప్పటికే తన మాజీ భార్య, ప్రేయసి ద్వారా ఏడుగురు పిల్లలకు తండ్రయ్యాడు. తన కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే షివోన్ జిలిస్ ద్వారా నవంబర్ 2021లో ట్విన్స్‌కు తండ్రైనట్లు బిజినెస్ ఇన్‌సైడర్ అనే పత్రిక బుధవారం కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్, జిలిస్ కలిసి తమ పిల్లల పేర్లను మార్చుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పిల్లల ఇద్దరి […]

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరి స్పష్టంగా ప్రకటించలేదు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తారా, లేక ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తారా అనేది బయటపెట్టలేదు. అయితే ఈ ముసుగులో గుద్దులాట దేనికంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ విధానం అని.. అందుకే […]

Read More

ఇంగ్లాండ్ గడ్డపై తొలి సారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమ్ ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. ఏడాది క్రితం జరిగిన సిరీస్‌లో వాయిదా పడిన చివరి టెస్టును జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించారు. మ్యాచ్‌ను మూడున్నర రోజుల పాటు తమ చేతిలోనే ఉంచుకున్న టీమ్ ఇండియా.. నాలుగో రోజు చివరి సెషన్, ఐదో రోజు చేతులెత్తేసింది. భారత జట్టు బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడంతో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 3 […]

Read More

పశ్చిమబెంగాల్ లో గతంలో జీరోగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలా మారిందని, ఆ రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ ని లేకుండా చేశారని.. తెలంగాణలో కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిసి తెలంగాణ తాజా పరిస్థితి వివరించారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, బెంగాల్ లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ ని లేకుండా చేయాలని వారు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అది […]

Read More

అధికార టీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మహేశ్వరం నియోజకవర్గంలో 12 ఏళ్లుగా నువ్వా, నేనా అన్నట్లు ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తమ విభేదాలను మరోసారి బయటపెట్టుకున్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి 2009లో తొలిసారి మహేశ్వరం నుంచి పోటీ చేసి ఆనాటి వైఎస్ఆర్ కేబినెట్‌లో హోం మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచే […]

Read More

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో 18 యేండ్ల తరువాత జరిగాయి. కానీ అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతున్నామని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని లేని పోనీ హడావిడి సృష్టించి, లేని పోనీ భ్రమలను కల్పించి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ.

Read More

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. ప్రధాని మోడీ సోమవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆసాంతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా జి. కిషన్ రెడ్డే అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డే అందరినీ ఆహ్వానించారు. అసలు ఎవరిని పిలవాలో కూడా డిసైడ్ చేసింది కూడా కిషన్ రెడ్డే. రాష్ట్ర […]

Read More

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. సమస్యల పరిష్కారంతోపాటు పనిలో పనిగా ప్రజల్లో పరపతి పెంచుకోడానికి, ప్రచారం చేసుకోడానికి, మీడియాను ఆకర్షించడానికి చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. కానీ ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే మురికి కాల్వలో దిగి తన నిరసన తెలిపారు. కాల్వలో దిగి, ఆ కాల్వ గట్టునే కూర్చుని అక్కడినుంచి కదిలేది లేదన్నారు. ఇంతకీ ఎమ్మెల్యేకి కలిగిన ఇబ్బంది ఏంటి..? ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్య ఏంటి..? నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి […]

Read More

9 మంది లోక్ సభ సభ్యులున్న ఓ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. దాని అధినేత కేసీఆర్. కానీ తెలంగాణలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత కేసీఆర్ ని నిజంగా ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా, కేవలం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే ప్రధాని మోదీ భావిస్తున్నారని అనుకోలేం.

Read More

భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సభలో సీఎం జగన్, చిరంజీవి ఆలింగనం ఆసక్తిగా మారింది. జగన్ తన ప్రసంగంలో ‘నా సోదరుడు చిరంజీవి’ అనడం కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ అభిమానులు సోషల్ మీడయాలో హైలెట్ చేస్తున్నారు. పరోక్షంగా జనసేనపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. భీమవరం సభకు పవన్ కల్యాణ్ కు ఆహ్వాం లేదు, ఆయన కూడా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఇక అదే సభకు చిరంజీవిని కేంద్రం ఆహ్వానించడం, […]

Read More