Author: Telugu Global

ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం అని వాతావరణ శాఖ చెబుతోంది.

Read More

షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం ఆదివారం ఉదయం అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీలో ల్యాండ్ అయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ కనుగొనడంతో విమానాన్ని కరాచీకి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

Read More

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయి ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి నెలకొంది. లీటర్ పెట్రోల్ 500 రూపాయలకు , టమాటాలు కిలో 500 రూపాయలకు, కిలో బియ్యం 350 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి వచ్చిందక్కడ.

Read More

ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టీస్ పై ఆందోళన చెందుతున్నారు.

Read More

”కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్ల ప్రభావంలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు అర్బన్ నక్సలైట్ల ఆలోచనలలాగే ఉన్నాయి. కొంతమంది జ్ఞాపకశక్తిని మెరుగుపరచాలన్నదే మా ఉద్దేశం. మేము చరిత్రను మార్చడం లేదు. ఒక కుటుంబంతోనే కొంతమంది చరిత్ర పరిమితమైంది” అని రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ను హేళన చేస్తూ ఫిబ్రవరి 8న రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు. ”ఆదివాసీ యువత జీవితాల్ని నాశనం చేసిన అర్బన్‌ నక్సలైట్లకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోంది. నక్సలైట్లు దుర్మార్గులు, రాక్షసులు” అంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చత్తీస్ గఢ్ బస్తర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో చెలరేగిపోయారు. ”ఏసీ గదుల్లో ఉంటూ తమ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్న అర్బన్‌ నక్సలైట్లు స్థానిక యువతను రిమోట్‌ కంట్రోల్‌గా వాడుకుంటున్నారు. ప్రభుత్వం అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది” అని కూడా నిందించారు. అర్బన్‌ నక్సలైట్లకు కాంగ్రెస్‌ మద్దతిస్తున్నట్టుగా మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ”మోదీ…

Read More

బీజేపీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎట్లా అవతరించిందో, అందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఎట్లా ప్రధాన కారణమైందో.. చాలా లోతుగా అధ్యయనం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది.

Read More

1985 ఎయిర్ ఇండియన్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుల్లో ఒకరైన రిపుదమన్ సింగ్ మాలిక్ ను గురువారంనాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కాల్చివేశారని స్థానిక మీడియా తెలిపింది. మాలిక్ బావమరిది జస్పాల్ సింగ్ ఈ వార్తలను ధృవీకరించారు. ఆయ‌న మాట్లాడుతూ, “రిపుదామన్‌ను ఎవరు చంపారో మాకు తెలియదు. అతని చెల్లెలు కెనడాకు వెళుతోంది” అన్నారు. పూర్తిగా మంటల్లో చిక్కుకున్న అనుమానిత వాహనం కనిపించిందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చెప్పారు. అనుమానితుల కోసం, తప్పించుకున్న రెండో వాహనం కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. కాగా ఢిల్లీ నుండి మాంట్రియల్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 కనిష్కపై బాంబు దాడిలో మాలిక్, ఇందర్‌జీత్ సింగ్ రేయత్, అజైబ్ సింగ్ బగ్రీ కీలక పాత్ర పోషించారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. 2005లో కెనడా కోర్టు రిపుదమన్ సింగ్ మాలిక్ ను నిర్దోషిగా విడుదల చేసింది. బాంబు పేలుడులో 329మంది…

Read More