నిద్రలేకపోతే గుండెవ్యాధులు, డిప్రెషన్, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయనే అవగాహన మనలో చాలామందికి ఉంది.
Author: Telugu Global
ఎనిమిదేళ్లకు పైనుంచి బీజేపీ కేంద్రంలో వైభోగాన్నిఆస్వాదిస్తోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అయితే నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా బీజేపీ మనుగడ మీద అనుమానపు క్రీనీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి మోదీ ప్రధాని అయిన 2014 నుంచే ఉన్నా గతేడాది కాలంలో మరింత తీవ్రమైంది.
ఎక్స్-59 పేరుతో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంగా దూసుకెళ్లే విమానాలను నాసా రూపొందిస్తోంది. ఈ కొత్తరకం విమానాలు అత్యధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా శబ్దం చేయకుండా సైలెంట్గా ఆకాశంలో దూసుకెళ్తాయి.
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల నెలసరిలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రోజంతా వెచ్చని నీళ్లే తాగుతూ ఉంటే నెలసరి సమయంలో కలిగే అలసట, చిరాకు లాంటివి తగ్గుతాయి.
మనదేశంలో గుండె సమస్యలకు ముఖ్యంగా ధూమపానమే కారణమట. అలాగే బీపీ, డయాబెటిస్కు ఒబెసిటీ, వ్యాయామం లేకపోవడం, లైఫ్స్టైల్ మార్పులు కారణమని తేలింది. దేశంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటు బారినపడ్డారు
వాట్సాప్లో గ్రూప్స్ అనేవి చాలా పాపులర్. ప్రతి ఒక్కరూ రెండు, మూడు వాట్సాప్ గ్రూపుల్లో కచ్చితంగా జాయిన్ అయ్యి ఉంటారు. వాట్సాప్ గ్రూప్స్ను గ్రూప్ అడ్మిన్స్ లీడ్ చేస్తుంటారు. అందుకే గ్రూప్ అన్ని యాక్సిస్లు అడ్మిన్కు ఉండేలా ఓకొత్త ఫీచర్ను తీసుకొచ్చింది వాట్సాప్.
సూపర్ హిట్ కామెడీ ‘జాతిరత్నాలు’ టీం మరోసారి నవ్వించేందుకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే మరో కామెడీతో వచ్చారు. రెండు చిన్న సినిమాల్లో నటించిన శ్రీకాంత్ రెడ్డి హీరో. సోషల్ మీడియా స్టార్గా కోట్లు సంపాదిస్తున్న18 ఏళ్ళ సంచితా బసు హీరోయిన్.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇటీవల ఓ ప్రకటన చేశారు
మిగిలిన కార్డులతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే సొంత డబ్బులతో మిగిలిన కార్డులకు బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు ఏటా 3వేల 800 కోట్లను రాష్ట్రం భరిస్తోంది.
నిత్యానంద నుంచి లేఖ వచ్చిన విషయాన్ని శ్రీలంక ఉన్నతాధికారులు ధృవీకరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నాను.. వైద్య సదుపాయాలు లేవు కాబట్టి తనకు ఆశ్రయం ఇవ్వాలంటూ నిత్యానంద లేఖ రాశారని వెల్లడించారు.