వాట్సప్ పేకు రాజీనామా చేసిన మనేశ్ మహాత్మే తిరిగి అమెజాన్ ఇండియాలో స్ట్రాటజిక్ రోల్లో చేరబోతున్నట్లు సమాచారం. మనేశ్ కంపెనీని వదిలేసినట్లు ‘మెటా’ కూడా ధృవీకరించింది. వాట్సప్ పేమెంట్ విభాగం అభివృద్ధికి మనేశ్ చాలా కృషి చేశారని చెప్పింది
Author: Telugu Global
అధికారుల ఆదేశాలతో రష్యన్ ఎయిర్ లైన్స్, రైల్వే సంస్థలు పురుషులకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు దేశం దాటి వెళ్లడానికి వీళ్లేకుండా చేశారు.
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవల చేసిన ఓ స్టడీలో మధుమేహానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీలో మనదేశంలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణాలు, డయాబెటిస్ తగ్గించుకోడానికి ఉన్న మార్గాలను రీసెర్చర్లు తెలుసుకున్నారు.
విప్రో సంస్థలో చాలా మంది మూన్ లైటింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల్లో మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని గుర్తించి విధుల నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ వెల్లడించారు.
సమంత అనారోగ్యం పాలైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మేనేజర్ తేల్చారు. సమంత ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషి, మరికొన్ని హిందీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాఠీచార్జ్ లు, అరెస్టులతో పాటు కాల్పులకు కూడా తెగించింది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించారు.
ఖాలిస్తాన్ దేశం కోసం కెనడాలో రెఫరెండం జరిగింది. సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే సంస్థ నిర్వహించిన ఈ రెఫరెండంలో వేలాదిగా సిక్కులు ఓట్లు వేశారు.
బీపీ ఉన్నవాళ్లు నడక లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం లాంటవి చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
వెదురు బియ్యంలో క్యాలరీలు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బరువును తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
ఇటీవల ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సీరియల్ కిల్లర్ సినిమా విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. ఇలాటిదే తెలంగాణా గిరిజన ప్రాంతపు నేపథ్యంలో ‘కిరోసిన్’ సీరియల్ కిల్లర్ సినిమా ఇంకొకటి. పేర్లు తీసేస్తే రెండూ ఒకలాగే వుంటాయి.