Author: Telugu Global

క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.

Read More

‘ఆచార్య’ పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ రీమేక్ తో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. రెగ్యులర్ తన మార్కు కమర్షియల్ మసాలాలకి దూరంగా ఈసారి కథా బలమున్న రాజకీయ డ్రామాలో నటించారు.

Read More

తాను చేసిన చిత్రాల్లో ఒకే ఒక సినిమా క్ల‌యిమాక్స్‌లో మాత్రం ఓపెన్ ఎండ్‌గా ఓ సంభాష‌ణ‌ను పెట్టాన‌ని తెలిపాడు. అది ఎందులోనో కాదు.. `బాహుబ‌లి-2` ఎండ్ క్రెడిట్స్‌లోనే. సినిమా పూర్త‌యి.. చివ‌ర్లో పేర్లు వ‌స్తుండ‌గా.. ఓ చిన్న పాప వాయిస్ ఓవ‌ర్‌తో.. ఈ హింట్ ఉంది.

Read More

Tulsi Tea: తులసి టీ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా పని చేస్తుంది. ప్రతీ రోజు ఈ టీని తాగడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇందులో ఉండే పొటాషియం మన మెదడులోని సెరోటినిన్ లెవెల్స్‌ను పెంచుతుంది.

Read More

జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి దాడి చేసింది. దాంతో జపాన్ అధికారులు ఈశాన్య ప్రాంతాల నివాసితులను సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్ళాల‌ని చెప్పారు .

Read More

గాడ్‌ ఫాదర్ ప్రీ రిలీజ్ మీడియా సమావేశంలో మాట్లాడిన చిరంజీవి.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. అనంతపురం ఈవెంట్‌లో తానేమీ ప్రస్తుత రాజకీయాలపైనా, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల మీద ఎలాంటి సెటైర్లు వేయలేదన్నారు. కేవలం సినిమాలోని డైలాగులు మాత్రమే చెప్పానన్నారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని కూడా వ్యాఖ్యానించారు. కథ ఆధారంగా మాత్రమే డైలాగులు రాశారని వివరించారు.పవన్‌ కల్యాణ్ రాజకీయ జీవితంపైనా చిరంజీవి స్పందించారు. పవన్ కల్యాణ్ స్థాయి ఏంటి అన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుని సైలెంట్‌గా ఉన్నానని.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటేనే పవన్‌కు లాభం ఉంటుందేమో అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.రాష్ట్రానికి నిబద్ధత, నిజాయితీ ఉన్ననాయకుడు కావాలని.. అలాంటి అవకాశం పవన్‌ కల్యాణ్‌కు ప్రజలిస్తారేమో చూడాలన్నారు. పవన్‌ కల్యాణ్ భవిష్యత్తులో ఏ పక్షాన, ఎక్కడ ఉంటారన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అలాంటి వ్యక్తి రావాలన్నదే తన ఆకాంక్ష అని…

Read More

సోషల్ మీడియా అతి వినియోగం వల్ల యువత డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది. రోజుకు రెండు గంటలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాను వినియోగించవద్దని ఆ అధ్యయ‌నం సూచించింది.

Read More

CNN ఛానల్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగిస్తూ వార్తలను ప్రసారం చేస్తున్నందుకుగాను తనకు 475 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

Read More