మ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 640కి పైగా ఓట్లు ఉన్నాయని, టీడీపీ కూటమికి 200 ఓట్లు కూడా లేవని, కానీ వాళ్లు దురుద్దేశపూర్వకంగా పోటీకి దిగుతున్నారని ఇది అన్యాయం అని అన్నారు బొత్స.
Author: Telugu Global
రోజూ వాకింగ్ చేసినా రిజల్ట్ ఉండట్లేదా? అయితే స్ప్రింట్ రన్నింగ్ ట్రై చేయాల్సిందే. చాలా త్వరగా క్యాలరీలు కరిగించే ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, తమకు ఖాళీ ఉన్న సమయాల్లో రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకునేవారని, కానీ జగన్ నిర్ణయం వల్ల వీధుల్లో బండ్ల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం వచ్చిందన్నారు చంద్రబాబు.
ఏపీలో రోజురోజుకి హింస పెరుగుతోందన్నారు పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు.
జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు జగన్. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని కోర్టుకి తెలిపారు.
భైరవగుట్టపై విస్తృతంగా జరిపిన పురావస్తు అన్వేషణలో దాదాపు పదికి పైగా కొత్తరాతి యుగపు రాతి గొడ్డలు, సానపెట్టిన రాతి సానెలు ఉన్నాయని, గుట్టపై శిలాయుగపు కొండ చరియ ఆవాసాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.
విటమిన్–డి లోపం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఓ పక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫుల్స్టాప్ లేకుండా అమలు చేస్తూ.. మరోపక్క తన అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ కోచింగ్ సెంటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
షేక్ హసీనా నాలుగుసార్లు బంగ్లా ప్రధానిగా సేవలందించారు. 1996లో తొలిసారిగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన హసీనా.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డులకెక్కారు.