ఇవాళ ఉదయం ఆమె బరువు పెరిగినట్లు గుర్తించిన ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటు వేసినట్లు తెలుస్తోంది. భారత అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఒలింపిక్స్ కమిటీ అంగీకరించలేదని సమాచారం.
Author: Telugu Global
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను జంట స్వర్ణాలు ఊరిస్తున్నాయి. మహిళల కుస్తీ ఫైనల్స్ కు చేరడం ద్వారా వినేశ్ పోగట్ నాలుగో పతకం ఖాయం చేసింది.
సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.
సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.
ఆగస్ట్ 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులెవరూ చేజారకూడదని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.
ప్రపంచ నంబర్ వన్ భారత్, 7వ ర్యాంకర్ శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఈరోజు జరిగే ఆఖరిపోరు భారత్ కు చావోబతుకో అన్నట్లుగా మారింది.
ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను లాగేసుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఉండదని గతంలో హెచ్చరించిన జగన్ ఇప్పుడు సంఖ్యాబలంతో సంబంధం లేదన్నట్టు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు హోం మంత్రి అనిత.
హసీనా దేశాన్ని వీడిన తర్వాత జరిగిన దమనకాండలో మొత్తంగా 100 మందికి పైగా మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది.
ఏపీలో ఈ సెలవును అమలు చేయడం ఇదే తొలిసారి కాగా.. దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఇప్పటికే ఈ సెలవు అమలులో ఉంది.
తొలి రెండు నిమిషాల వరకు వినేశ్కు పాయింట్ దక్కకపోయినప్పటికీ అనంతరం రెండు నిమిషాల వద్ద పెనాల్టీ కావడంతో వినేశ్కు తొలి పాయింట్ లభించింది.