మనదేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఒబెసిటీ సమస్య పెరుగుతున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఒబెసిటీతో పాటు పోషకాహార లోపం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారట.
Author: Telugu Global
ఆడవాళ్లకు మాత్రమే’ అన్న బోర్డ్ అక్కడక్కడా చూస్తూ ఉంటాం. కానీ ఆ బోర్డ్ ఒక ఊరికి ఉండడం ఎప్పుడైనా చూశారా? ప్రపంచంలో కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉండే ఊళ్లు కొన్ని ఉన్నాయి.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి.
సాధారణంగా అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే వయసు 12 నుంచి 15 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. రకరకాల కారణాలతో ఈ వయసు తగ్గుతూ వస్తోంది. గత కొంత కాలంగా 8 ఏళ్లకు సైతం కొందరు చిన్నారులు రజస్వల అవుతున్నారు.
చాలామంది ఆడవాళ్లకు నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం వంటివి కూడా వస్తుంటాయి. అయితే నెలసరి సమయంలో వచ్చే ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ సూపర్గా పనిచేస్తాయి.
తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంటుంది. చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్ని పాత అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు కొన్ని కొత్త అలవాట్లు చేర్చుకోవాలి.
మహిళల రక్షణ కోసం పోలీసులు అందించే సేఫ్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే బయటకు వెళ్లేప్పుడు. ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఉండేలా ముందే చూసుకోండి.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
‘ఒక దేశం- ఒకే ఎన్నికలు’ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.