. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.
Author: Telugu Global
ప్రపంచంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలకు సూక్ష్మ పోషకాల లోపమే కారణమని రీసెంట్గా జరిగిన ఓ స్టడీలో తేలింది.
అప్పటి గాయానికి ఇప్పుడు జర్నలిస్ట్ లు పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. తాజాగా వెల్లంపల్లి ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పని అంబటి చెప్పారు. అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోబెల్స్ ప్రచారం చేశారని ఆయన తెలిపారు.
అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమకు నచ్చనివారికి అప్రధాన పోస్ట్ లు ఇవ్వడం పరిపాటి. కానీ టీడీపీ ఇప్పుడు బరితెగించింది. 16 మంది ఐపీఎస్ అధికారులకు అసలు పోస్టింగ్ లే ఇవ్వకుండా వేధిస్తోంది.
ఫోగట్ తన అభిమానులను ఉద్దేశించి స్పందిస్తూ.. పారిస్ ఒలింపిక్స్లో నాకు గోల్డ్ మెడల్ ఇవ్వలేదు.. కానీ ఇక్కడి ప్రజలు ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఆ నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని ప్రధాని మోదీని కోరారు సీఎం చంద్రబాబు.
Prabhas – వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభించాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయింది.
Nidhi Agerwal – హీరోయిన్ నిధి అగర్వాల్ తెరపైకొచ్చింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజైంది.
Mr Bachchan – రవితేజ హీరోగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. సినిమా నెగెటివ్ టాక్ ను దృష్టిలో పెట్టుకొని 13 నిమిషాలు ట్రిమ్ చేశారు.