పూరి బీచ్లో బడ్జెట్ సైకత శిల్పం
నిర్మలా సీతారామన్, బడ్జెట్ తో చిత్రించిన సుదర్శన్ పట్నాయక్
BY Naveen Kamera1 Feb 2025 11:45 AM IST
X
Naveen Kamera Updated On: 1 Feb 2025 11:45 AM IST
కేంద్ర ప్రభుత్వం 2025 -26 ఆర్థిక సంవత్సరానికి శనివారం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఒడిశాలోని పూరి బీచ్లో సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ బడ్జెట్ సైకత శిల్పాన్ని చిత్రీకరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ''వెల్ కమ్ యూనియన్ బడ్జెట్ 2025'' అని ఈ చిత్రాన్ని రూపొందించారు. పూరీ బీచ్లో ఈ చిత్రాన్ని చూసిన పలువురు పర్యాటకులు అక్కడ సెల్ఫీలు దిగి తమ సోషల్ మీడియా ఎకౌంట్లలో పోస్ట్ చేశారు.
Next Story