Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    దేశంలో అతిపెద్ద స్కామ్‌.. మార్గదర్శి కుంభకోణమే

    By Telugu GlobalAugust 22, 20241 Min Read
    దేశంలో అతిపెద్ద స్కామ్‌.. మార్గదర్శి కుంభకోణమే
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    దేశంలో అతి పెద్ద స్కామ్‌ మార్గదర్శి కుంభకోణమేనని వైసీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా మార్గదర్శిని తప్పుపట్టిందని ఆయన గుర్తుచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈనాడు తప్పుడు కథనాలను అచ్చేస్తోందని, వాటిపై కనీసం తమ వివరణ కూడా తీసుకోకుండా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

    తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తూ తాము నోటీసులిచ్చామని, అప్పటి నుంచి సినిమాలో ఫ్యాక్షన్‌ విలన్ల తరహాలో తమను చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు అచ్చేస్తోందని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఉంటే ఆధారాలు చూపాలని మూడుసార్లు సవాల్‌ విసిరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమకు వందలు, వేల ఎకరాల భూములు ఉన్నాయని మంత్రులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

    సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. వాటినే తమకు అనుకూలమైన పత్రికలు, ఛానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

    Mithun Reddy YCP MP
    Previous Articleఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు
    Next Article ఎగ్ పఫ్ లపై తొలిసారి వైసీపీ రియాక్షన్
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.