ఏపీ నూతన సీఎస్గా విజయానంద్
ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం
BY Raju Asari30 Dec 2024 3:56 AM IST

X
Raju Asari Updated On: 30 Dec 2024 3:56 AM IST
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. నూతన సీఎస్ విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.
Next Story