గవర్నర్‌ తో అగ్రికల్చర్‌ వర్సటీ వీసీ భేటీ

మర్యాద పూర్వకంగా కలిసిన అల్దాస్‌ జానయ్య

Advertisement
Update:2024-10-21 19:04 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రిల్చర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో సమావేశమయ్యారు. అగ్రికల్చర్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సోమవారం రాజ్‌ భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

Tags:    
Advertisement

Similar News