అభివృద్ధితోనే సమస్యలకు చెక్‌: ప్రధాని

అభివృద్ధితోనే సమస్యలనన్నీ పరిష్కారం అవుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన రేడియో ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడుతూ.. గుజరాత్‌లోని తాజా పరిణామాలు బాధించాయి. అన్ని సమస్యలకు పరిష్కారం అభివృద్ధే. జన్‌ధన్ యోజనకు ఏడాది పూర్తయింది. జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రజలు విజయవంతం చేశారు. భూసేకరణ చట్టానికి సవరణ అవసరం. గ్రామాల్లో విద్యుదీకరణ, కాల్వలు, రహదారుల నిర్మాణాలకోసం భూసేకరణ చట్టాన్ని సవరించాల్సి ఉంది. జై […]

Advertisement
Update:2015-08-30 18:37 IST
అభివృద్ధితోనే సమస్యలనన్నీ పరిష్కారం అవుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన రేడియో ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడుతూ.. గుజరాత్‌లోని తాజా పరిణామాలు బాధించాయి. అన్ని సమస్యలకు పరిష్కారం అభివృద్ధే. జన్‌ధన్ యోజనకు ఏడాది పూర్తయింది. జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రజలు విజయవంతం చేశారు. భూసేకరణ చట్టానికి సవరణ అవసరం. గ్రామాల్లో విద్యుదీకరణ, కాల్వలు, రహదారుల నిర్మాణాలకోసం భూసేకరణ చట్టాన్ని సవరించాల్సి ఉంది. జై జవాన్, జై కిసాన్ అనేది నినాదం మాత్రమే కాదు. అది ఒక మంత్రమని పేర్కొన్నారు.
Tags:    
Advertisement

Similar News