మహిళను వివ‌స్త్రను చేసి గాడిదపై ఊరేగింపు

సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన రాజస్థాన్ లో జరిగింది. కొంతమంది పంచాయతీ పెద్దలు కలిసి 45 ఏళ్ల మహిళకు దుస్తులు విప్పించి, ఆమెను నగ్నంగా గాడిదపై ఊరేగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లలో 9 మంది బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తన మేనల్లుడిని హత్యచేసిందని ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి. దాంతో పంచాయతీ పెద్దలు తమంతట తానుగా నిర్ణయం తీసేసుకుని.. అమలు చేసేశారు. ఆమెను ప్రస్తుతం సంరక్షణాలయానికి […]

Advertisement
Update: 2015-06-16 13:14 GMT
సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన రాజస్థాన్ లో జరిగింది. కొంతమంది పంచాయతీ పెద్దలు కలిసి 45 ఏళ్ల మహిళకు దుస్తులు విప్పించి, ఆమెను నగ్నంగా గాడిదపై ఊరేగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లలో 9 మంది బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తన మేనల్లుడిని హత్యచేసిందని ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి. దాంతో పంచాయతీ పెద్దలు తమంతట తానుగా నిర్ణయం తీసేసుకుని.. అమలు చేసేశారు. ఆమెను ప్రస్తుతం సంరక్షణాలయానికి తరలించారు.
Tags:    
Advertisement

Similar News