శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్
మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో అత్యవసర ల్యాండింగ్ ...విమానాశ్రయంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
BY Raju Asari5 March 2025 2:17 PM IST

X
Raju Asari Updated On: 5 March 2025 2:17 PM IST
శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆమెను వెంటనే విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందారు.
Next Story