Telugu Global
Telangana

రాజేంద్ర ప్రసాద్‌ కు తలసాని పరామర్శ

గాయత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించిన మాజీ మంత్రి

రాజేంద్ర ప్రసాద్‌ కు తలసాని పరామర్శ
X

కుమార్తె మరణంతో దుఃఖంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరామర్శించారు. మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి రాజేంద్ర ప్రసాద్‌ తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుమార్తె గాయత్రి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు.

First Published:  8 Oct 2024 8:18 AM GMT
Next Story