Telugu Global
Telangana

నా బిడ్డ పెళ్లికి రండి

కేసీఆర్‌ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి

నా బిడ్డ పెళ్లికి రండి
X

తన కుమార్తె వివాహానికి రావాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి దంపతులు ఆహ్వానించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్‌ కు వెళ్లిన రాజశేఖర్‌ రెడ్డి దంపతులు కేసీఆర్‌ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తమ కుమార్తె వివాహ పత్రిక పత్రికను కేసీఆర్‌ కు అందజేశారు.

First Published:  4 Oct 2024 10:49 AM GMT
Next Story