Telugu Global
National

నేడు నా సోషల్ మీడియా ఖాతాను నిర్వహించేది మహిళలే

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారీ శక్తికి వందనం అంటూ దేశ మహిళలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

నేడు నా సోషల్ మీడియా ఖాతాను నిర్వహించేది మహిళలే
X

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారీ శక్తికి వందనం అంటూ దేశ మహిళలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ రోజు తన సోషల్‌ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తున్నారని తెలిపారు.

First Published:  8 March 2025 10:13 AM IST
Next Story