Telugu Global
CRIME

ప్రైవేటు బస్సులు ఢీ: ఇద్దరు మృతి

40 మందికి తీవ్రగాయాలు..ఐదుగురి పరిస్థితి విషమం

ప్రైవేటు బస్సులు ఢీ: ఇద్దరు మృతి
X

అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్‌, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

First Published:  12 March 2025 9:48 AM IST
Next Story