నేడు ప్రతిక్షణం ఆడియో విడుదల
భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కిన ప్రతిక్షణం మూవీ ఆడియో రిలీజ్ సోమవారం జరగనుంది. ప్రసాద్ ల్యాబ్లో సాయంత్రం ఆరున్నరకు ఆడియో విడుదల చేయనున్నారు. నాగేంద్రప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మనీష్, తేజస్వినిలు హీరోహీరోయిన్గా నటిస్తున్నారు. హీరోయిన్ అర్చన ఐటమ్ సాంగ్లో యాక్ట్ చేశారు. ఇదో రోమాటింక్ థ్రిల్లర్ మూవీ అని నిర్మాత మల్లికార్జున రెడ్డి చెప్పారు.

భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కిన ప్రతిక్షణం మూవీ ఆడియో రిలీజ్ సోమవారం జరగనుంది. ప్రసాద్ ల్యాబ్లో సాయంత్రం ఆరున్నరకు ఆడియో విడుదల చేయనున్నారు. నాగేంద్రప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మనీష్, తేజస్వినిలు హీరోహీరోయిన్గా నటిస్తున్నారు. హీరోయిన్ అర్చన ఐటమ్ సాంగ్లో యాక్ట్ చేశారు. ఇదో రోమాటింక్ థ్రిల్లర్ మూవీ అని నిర్మాత మల్లికార్జున రెడ్డి చెప్పారు.