సీబీఐ దర్యాప్తునకు నిరాకరించిన హైకోర్టు
శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు నిరాకరించింది. మూడు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ను ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వేసిన ఫిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ ఎన్కౌంటర్లో ఇరవై మందికి పైగా చనిపోయినందున ఇది బూటకపు ఎన్కౌంటర్గా భావించి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
BY sarvi6 July 2015 11:24 AM IST

X
sarvi Updated On: 6 July 2015 11:24 AM IST
శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు నిరాకరించింది. మూడు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ను ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వేసిన ఫిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ ఎన్కౌంటర్లో ఇరవై మందికి పైగా చనిపోయినందున ఇది బూటకపు ఎన్కౌంటర్గా భావించి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
Next Story