ఇషా పౌండేషన్కు 20 ఎకరాల భూమి ?
హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇషా ఫౌండేషన్కు విజయవాడ సమీపంలో ఇరవై ఎకరాల భూమి కేటాయించే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. కొన్ని సంస్థల ఏర్పాటు కోసం తమ ఫౌండేషన్కు స్థలం కావాలని ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు జగ్గి వాసుదేవ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. నూట ఏభై ఎకరాల్లో లీడర్షిప్ అకాడమీని, వంద ఎకరాల్లో అంతర్జాతీయ న్యాయ విద్యా కళాశాల ‘లా స్కూల్ ఫర్ కార్పొరేట్ లా’, ఏభై ఎకరాల్లో క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేస్తానని […]
BY Pragnadhar Reddy27 April 2015 9:20 PM IST
Pragnadhar Reddy Updated On: 28 April 2015 10:07 AM IST

Next Story