కథకుడితో ఒక సాయంత్రం
ఏప్రిల్ ఐదవ తేదీ, ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కుకట్పల్లిలో ‘కథకుడితో ఓ సాయం కాలం’ కార్యక్రమం ఉంది. అమెరికాలో ఉంటున్నతెలుగు కథకుడు గొర్తి సాయి బ్రహ్మానందం ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
BY Pragnadhar Reddy3 April 2015 6:30 AM GMT
Pragnadhar Reddy Updated On: 3 April 2015 2:05 AM GMT
ఏప్రిల్ ఐదవ తేదీ, ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కుకట్పల్లిలో ‘కథకుడితో ఓ సాయం కాలం’ కార్యక్రమం ఉంది. అమెరికాలో ఉంటున్నతెలుగు కథకుడు గొర్తి సాయి బ్రహ్మానందం ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Next Story