ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అనడం సరైన విధానం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు
YCP
ప్రజా సమస్యలు వినిపించేందుకు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసన సభలో సభ్యులు డిమాండ్ చేశారు.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడినని పేర్కొన్న మాజీ ఎంపీ
ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఇక వ్యవసాయం చేసుకుంటా : ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు రెండు భారీ షాక్లు తగిలాయి. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు.