Vijayasai Reddy

సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు ఫేక్ అకౌంట్లతో విమర్శలు చేస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. రెడ్డి, యాదవ్, గౌడ్ అనే ఇంటి పేర్లను ఉపయోగించుకుంటూ ఫేక్ అకౌంట్లతో పోస్టింగ్ లు పెడుతున్నారన్నారు.

ఢిల్లీ హైకోర్టు విజయసాయికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ మీడియా సంస్థల్ని ఆదేశించింది.

అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత సంఘాలతో పాటు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఏపీ హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. ‘బొల్లి’ మాటలతో కాలక్షేపం చేయడం వల్ల, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.