యుద్ధాన్ని ముగించడానికి పుతిన్తో త్వరలోనే భేటీ అవుతానని ట్రంప్ వెల్లడి
Ukraine
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 12 మంది మరణించారు
188 డ్రోన్లతో 17 ప్రాంతాల్లో దాడులు
మణిపూర్ అల్లర్లను చల్లార్చడానికి కనీస ప్రయత్నం చేయని మోదీ, ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్టేట్ మెంట్లివ్వడం నిజంగా హాస్యాస్పదం.
రాజధాని కీవ్ శివార్లలోని ఓ కిండర్ గార్టెన్ పాఠశాల సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్ స్కీ, డిప్యూటీ హోంమంత్రి యెవ్ గెనీ యెనిన్, సహాయ మంత్రి యూరీ లుబ్కోవిచ్ సహా 18 మంది దుర్మరణం పాలయ్యారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
పుతిన్ ఒక వేళ ఉక్రెయిన్పై అణ్వాయుధాలను ప్రయోగించాలని నిర్ణయించుకుంటే అమెరికా గేమ్ ప్లాన్ తో సిద్ధంగానే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో, రష్యా గ్యాస్ ఎగుమతులపై అదనపు ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.