12న వైసీపీలోకి జగదీశ్ ప్రకాశ్?
TDP
ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేసిన లోకేశ్
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పచ్చ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు
వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎంపీలిద్దరూ బీసీలు కావడం, ఆర్.కృష్ణయ్య కూడా బీసీ నేత కావడంతో ఆయనపై కూడా పుకార్లు ఎక్కువయ్యాయి.
ఎన్నికల రోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అన్నారు అంబటి రాంబాబు.
ఈవీఎంల లెక్కలు తేల్చాలని వైసీపీ అడుగుతోంది. అధికారులు మాత్రం వారి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి సరిపెడుతున్నారు.
గల్లా పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర కేబినెట్లోనూ చోటు సంపాదించుకున్నారు.
సచివాలయాల స్టాఫ్ ని కూలీలుగా మార్చి, స్నాక్స్ అందించే డ్యూటీలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
విజయవాడలో ప్రతి చెట్టుని, ప్రతి వీధిని విద్యుత్ దీపాలతో అలంకరించారని, అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం మరచిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది.
సోషల్ మీడియాలో అఫిషియల్ హ్యాండిల్స్ లో కూడా వినలేని, చదవలేని పదాలు వచ్చి చేరుతున్నాయి. నిక్కర్ మంత్రీ అని వైసీపీ సెటైర్ వేస్తే, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ మరింత దారుణమైన భాషలో బదులిస్తోంది.