భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగు టీ20 మ్యాచ్లో టిమీండియా కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
Suryakumar Yadav
ముమ్మర సాధన చేస్తున్న సూర్యకుమార్ సేన
ప్రపంచ చాంపియన్ భారత్ శ్రీలంక గడ్డపై మరో టీ-20 సిరీస్ సాధించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ తనజట్టును మరో సిరీస్ లో విజేతగా నిలిపాడు.
భారత సరికొత్త శిక్షకుడు గౌతం గంభీర్ వచ్చీరావటంతోనే మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు షాకిచ్చాడు. భారత టీ-20 కెప్టెన్ కావాలన్న పాండ్యా ఆశలపై నీళ్లు చల్లాడు.
కెప్టెన్ సూర్యకుమార్ సునామీ శతకంతో జట్టును ముందుండి నడిపించడంతో దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 1-1తో సమం చేసి సంయుక్తవిజేతగా నిలిచింది.
మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 13 ఏళ్ల విరాట్ కొహ్లీ రికార్డును తెరమరుగు చేశాడు.
ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో వరుసగా రెండోవిజయానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది.
భారత టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలి పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును విజేతగా నిలిపాడు.