ఆమె పిటిషన్ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Supreme Court
ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్లకే పరిమితమైనట్టు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. అలాగని గుజరాత్లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది.
సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్షాలున్నాయని కోర్టు ఈ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని స్పష్టం చేసింది.
ఇరవై ఆరు వారాల వయసున్న గర్భస్థ శిశువు గుండె స్పందనని ఆపేసి అబార్షన్ చేయడమా, లేదా శిశువుని బ్రతికించి తల్లి అడుగుతున్న అబార్షన్ ని తిరస్కరించడమా… అనే మీమాంస సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఎదురైంది.
ఓ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధాలతో పుట్టిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశంపై ఈ పిటిషన్ దాఖలైంది.
కోర్టుల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులు వాడుతున్న స్టీరియోటైప్ పదాలను భావాలను సవరిస్తూ సుప్రీం కోర్టు ముప్పయి పేజీల హ్యాండ్ బుక్ ని విడుదల చేసింది.
మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా బోధపడతాయి.
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో తాము విధించిన జరిమానాను ఏళ్ల తరబడి చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులు 100 శాతం ఎస్టీలకే చెందేలా ఒక జీవోను తీసుకొని వచ్చింది. సదరు జీవోను సవాల్ చేస్తూ కొన్ని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదనలు విన్న తర్వాత ఆ జీవో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పింది. ఉమ్మడి […]