సఫారీవేటలో భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. రెండో టీ-20లో దక్షిణాఫ్రికా 5 వికెట్లతో సూర్యసేనను కంగు తినిపించింది…
Sports
భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. వానముప్పు హెచ్చరికల నడుమ ఈరోజు రెండో టీ-20కి రెండుజట్లూ సై అంటున్నాయి…..
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వెస్టిండీస్ 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే సిరీస్ నెగ్గడం ద్వారా ఊపిరి పీల్చుకొంది…
భారత దిగ్గజ క్రికెటర్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తన పెద్దమనసును చాటుకొన్నారు. 200 మంది బాలల ప్రాణాలకు ఆలంబనగా నిలిచారు….
ఐసీసీవన్డే ప్రపంచకప్ ను ఇక నుంచి 14 జట్లతో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది. క్రికెట్ విస్తరణ, మరింత ఆదాయం కోసం జట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఆటలో వారు మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపనుంది.