Rape Case

తనపై లైంగికదాడికి పాల్పడి, న్యూడ్‌ చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్‌ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ నగరంలోని ఓ హాస్పటల్ ప్రాంగణంలో నేలపైన నిద్రించారు. ఓ ప్రభుత్వ అధికారి చేత అత్యాచారానికి గురయిన బాలిక హాస్పటల్ లో ఉండగా పోలీసులు బాలికని ఆమె తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో స్వాతి ఆ పనిచేశారు. పోలీసులు గూండాయిజం చేస్తున్నారని ఆమె ఆరోపించారు