పారిస్ వేదికగా గత రెండువారాలుగా సాగిన 33వ ఒలింపిక్ గే్మ్స్ అట్టహాసంగా ముగిశాయి. భారత బృందానికి మను బాకర్- శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు.
Paris Olympics
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకాల పట్టికలో భారత్,పాక్ దొందూదొందూలా మిగిలాయి.
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకొంది. స్పెయిన్ తో జరిగిన పోరులో భారత్ విజేతగా నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్ మొదటి ఎనిమిదిరోజుల పోటీలలోనే మూడు కాంస్య పతకాలు భారత్ చేజారాయి. షూటింగ్, ఆర్చరీ క్రీడల్లో పతకాలు చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయాయి.
పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో తొలిరౌండ్లోనే భారత బాక్సర్, తెలంగాణా స్టార్ నిఖత్ జరీన్ కు చుక్కెదురయ్యింది.
పారిస్ ఒలింపిక్స్ పోటీల ఆరోరోజున భారత్ మరో కాంస్య పతకం గెలుచుకొంది. పతకాల పట్టిక 41వ స్థానంలో కొనసాగుతోంది.
2024- పారిస్ ఒలింపిక్స్ నాలుగోరోజున భారత్ మరో కాంస్య పతకం సాధించింది. పిస్టల్ షూటింగ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారతజోడీ మను బాకర్- సరబ్ జోత్ సింగ్ కాంస్యం సాధించడం ద్వారా భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు.
2024- ఒలింపిక్స్ తొలిరోజు పోటీలలో భారత అథ్లెట్లు వివిధ క్రీడల్లో శుభారంభం చేశారు. మహిళల పిస్టల్ షూటింగ్ మెడల్ రౌండ్ కు మను బాకర్ అర్హత సంపాదించింది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ వినూత్నంగా ప్రారంభమయ్యాయి. రెండువారాలపాటు సాగే ఈ క్రీడల పండుగలో 205 దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు.
పారిస్ ఒలింపిక్స్ కోసం భారత నవ,యువతరం అథ్లెట్లు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వేదికపై తమ సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నారు.