ఐదేళ్లు నీరజ్ కు కోచ్గా పనిచేసిన క్లాస్ బోర్టో నిజ్ ఇటీవలే రిటైర్డ్
Neeraj Chopra
పారిస్ ఒలింపిక్స్ లో భారత పతకవిజేతల జోడీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో 90 మీటర్ల రికార్డు దోబూచులాడుతోంది. అందినట్లే అంది చిక్కకుండా చేజారిపోతోంది.
మొత్తం 12 మంది పాల్గొన్న ఈ ఫైనల్లో ప్రతీ ఒక్క క్రీడాకారుడికి ఆరు అవకాశాలు ఇస్తారు. అయితే ఈసారి నీరజ్ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు.
భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్ స్వర్ణానికి గురిపెట్టాడు.
పారిస్ ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రో ఫైనల్స్ కు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అలవోకగా చేరుకొన్నాడు. మహిళల కుస్తీ క్వార్టర్ ఫైనల్స్ కు వినేశ్ పోగట్ చేరుకొంది.
బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. పైసా వసూల్ అనుకొనేలా రాణించాడు.
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ భారీమొత్తంలోనే ఖర్చు చేసింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న లక్ష్యంతో శిక్షణ సదుపాయాలు కల్పించింది.
బల్లెంవీరుడు నీరజ్ చోప్రా స్వదేశీ గడ్డపై మూడేళ్ల తరువాత తొలి బంగారు పతకం సాధించాడు. 2024 -ఫెడరేషన్ కప్ లో తిరుగులేని విజేతగా నిలిచాడు.
గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు.