కేరళలో ఓ దళిత అథ్లెట్పై దాదాపు 60 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు.
Kerala
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
డిసెంబర్ 4, 5 తేదీల్లో కొచీలో ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్
దేశంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంగా కేరళలో వైరస్ వ్యాప్తితో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
కేరళ రాష్ట్రమంతా పశ్చిమ కనుమలతో, అందమైన తీర ప్రాంతంతో విస్తరించి ఉంటుంది. అందుకే మాన్సూన్ సీజన్లో కేరళ మంచి ట్రావెలింగ్ ఎక్స్పీరియెన్స్ను ఇస్తుంది.
కేరళలోని అందాలు, కల్చరల్ ప్లేసులను కవర్ చేస్తూ ఐఆర్ సీటీసీ.. కల్చరల్ కేరళ పేరుతో ఓ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది.
కేరళకు చెందిన ఓ ఐదేళ్ళ బాలిక వారం రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆ చిన్నారి అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ‘అమీబిక్ మెనింగోన్సిఫాలిటీస్’ (బ్రెయిన్ ఈటింగ్ అమీబా) వ్యాధితో మరణించడంతో మరోసారి బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి చర్చ మొదలయ్యింది.
వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది. హెపటైటిస్ ఎ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది.
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు.
కేరళలోని ఇడుక్కికి చెందిన జిలుమోల్ మేరియట్ థామస్ తన ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది.