భారత్ లోనే అత్యంతశక్తిమంతమైన ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్ నగరంలో హఠాన్మరణం చెందారు.
India vs Pakistan
ప్రపంచకప్ గ్రూపులీగ్ లో భారత్ కీలక విజయంతో సూపర్-8 రౌండ్ ముంగిట నిలిచింది. దాయాదుల సమరంలో విజేతగా నిలిచింది.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో దాయాదిజట్లు భారత్, పాక్ తలపడుతున్నాయంటే చాలు..అభిమానుల ఉత్సాహానికి, ఉద్వేగానికి హద్దులే ఉండవు.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మ్యాచ్ ల టికెట్ల ధరలు నింగినంటాయి. భారత కరెన్సీలో 9 లక్షల రూపాయల ధర పలుకుతోంది.
క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర ఎంతుంటుంది? మరీ ప్రీమియం టికెట్ అయితే 40 వేల రూపాయలు.
న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరిగే భారత్- పాక్ జట్ల మ్యాచ్ టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.