Harish Rao

ఎల్లుండి ప్రమాదం జరిగిన ఎస్ఎల్‌బీసీ సందర్శనకు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్తమని మాకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

సాగర్‌ కుడి కాలువ నుంచి రోజూ 10 వేల క్యూసెక్కులు ఏపీ తీసుకెళ్తున్నా.. రేవంత్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని హరీశ్‌ ఆగ్రహం